banner

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఉపాధ్యాయ సంఘాల నేతలు

Written by

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వివిధ ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. 15 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయుల అప్ గ్రేడేషన్ సమస్యను పరిష్కరించడంతో పాటు సుదీర్ఘమై సమస్యలకు ముఖ్యమంత్రి పరిష్కారం చూపించారని ఈ సందర్భంగా సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. టీచర్లకు పదోన్నతలు, బదిలీలు కల్పించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కాగా టీచర్ల పదోన్నతికి సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలే పచ్చ జెండా ఊపారు. దీంతో 10,449 మందికి ఎస్‌ఏలుగా, 778 మంది గెజిటెట్‌ ప్రధానోపాధ్యాయులుగా, 6 వేల మంది ఎస్‌జీటీలు స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందారు.

Article Categories:
వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *